Posts

🌟 GCC Chairperson Smt. Soba Swathi Rani distributed promotion proceedings for 21 dedicated GCC employees

Image
  After a significant interval, V.C & Managing Director Sri G. Suresh Kumar, IIS, acknowledged the hard work of our team, promoting them from the Office Subordinate/MCW cadre to the Salesman cadre. Notably, 17 out of the promoted individuals belong to Scheduled Tribe communities actively contributing in Agency areas. Chairperson Smt. Soba Swathi Rani expressed commitment to fair growth, assuring that promotions for other cadre employees will follow shortly. A big shoutout to General Manager (Admn) Sri J. Yustus and other GCC officers who joined in celebrating this achievement! Stay connected with us for more updates! Follow: @andhragcc Explore our initiatives and products: www.apgirijan.com #GCC #EmployeeRecognition #PromotionCelebration #TeamSpirit #AchievementUnlocked ...

వెయ్యి టన్నుల కాఫీ గింజల కొనుగోలు లక్ష్యం : జిసిసి ఎం.డి. జి. సురేష్ కుమార్

Image
  అల్లూరి జిల్లాలో గిరిజన సహకార సంస్థ(జీసీసీ) వెయ్యి టన్నుల కాఫీ గింజలు కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుందని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.సురేశ్‌కుమార్‌ IIS తెలిపారు. ఇటీవల జీకేవీధి మండలంలోని శివారు పెదవలస, ఎర్రచెరువులు, మాడెం గ్రామాలతో పాటు చింతపల్లి మండలంలోని చిక్కుడుబట్టి, కిటుముల, బౌడ గ్రామాలను సందర్శించారు. ఆదివాసీ కాఫీ రైతులతో స్వయంగా మాట్లాడి కాఫీ గింజల కొనుగోలు, ధరలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆదివాసీ రైతులకు అపెక్స్‌ కమిటీ సిఫారసు చేసిన అంతర్జాతీయ ధరలను జీసీసీ అందిస్తున్నదన్నారు. కిలో పార్చిమెంట్‌ రూ.280, చెర్రీ రూ.145, రొబస్ట్రా రూ.70 ధరలకు కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ప్రైవేటు వర్తకులు జీసీసీ కంటే రూ.30-40 తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఆదివాసీ రైతులు పండించిన కాఫీ గింజలను జీసీసీకి విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పాడేరు, చింతపల్లి డివిజన్ల పరిధిలో ఇప్పటికే 200 టన్నుల పార్చిమెంట్‌ కొనుగోలు చేశామన్నారు. ప్రస్తుతం చెర్రీ సీజన్‌ ప్రారంభమైందన్నారు. గత ఏడాది జిల్లాలో వెయ్యి టన్నుల కాఫీ గింజలు కొనుగోలు చేశామన్నారు. ...

GCC MD G.Suresh Kumar IIS, Interaction with coffee farmers in GK Veedhi and Chintapalli Mandals of ASR District

Image
  G Suresh Kumar IIS, Vice Chairman and Managing Director of GCC MD, engaged with coffee farmers in GK Veedhi and Chintapalli Mandals of ASR District on January 23, 2024. During the interaction, he discussed procurement plans, purchase rates, and farmer welfare initiatives of GCC. The villages covered included Madem, Peda Valasa, Yerra Cheruvu, Addaru Veedi in GK Veedhi Mandal, and Chikkudu Batti, China Barada, Gondi Pakalu in Chintapalli Mandal. Stay informed for further updates! Follow @andhragcc. Discover authentic Araku Valley Coffee online at www.apgirijan.com. #ArakuvalleyCoffee #CommunityEngagement #AndhraGCC #NaturalProducts #SustainableLiving #ShopLocal #VizagBeachRoad #EcoFriendly #Handcrafted #IndigenousGoods #AndhraPradesh #GreenLiving #CommunityCommerce #ShopSustainable #AgricultureSupport

GCC MD G Suresh Kumar IIS Interacts with Coffee Farmers & Distributes Tarpaulins in ASR District

Image
    Date: 22-01-2024. AP Girijan Cooperative Corporation - GCC Vice Chairman and Managing Director, G Suresh Kumar IIS, shared meaningful interactions with farmers in Paderu - Modapalli, G. Madugula - Cheekumbanda PVTG, and Chintapalli - Kitumala & Bowda villages. As a gesture of support for our dedicated coffee growers, tarpaulins were distributed to weather any challenges that come their way Stay tuned for more updates! Follow us @andhragcc Shop Online for authentic Araku Valley Coffee: www.apgirijan.com #ArakuvalleyCoffee #CommunityEngagement #AndhraGCC #NaturalProducts #SustainableLiving #ShopLocal #VizagBeachRoad #EcoFriendly #Handcrafted #IndigenousGoods #AndhraPradesh #GreenLiving #CommunityCommerce #ShopSustainable #AgricultureSupport

జిసిసి ఉత్పత్తులను ఆదరిస్తున్న వినియోగదారులు, డిస్ట్రిబ్యూటర్లు, శ్రేయోభిలాషులందరికి బోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు

Image
  జిసిసి ఉత్పత్తులను ఆదరిస్తున్న వినియోగదారులు, డిస్ట్రిబ్యూటర్లు, శ్రేయోభిలాషులందరికి బోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు Follow @andhragcc Shop onlie : https://www.apgirijan.com/

Hon’ble Governor of Andhra Pradesh, Shri Justice S. Abdul Nazeer at Janjatiya Gaurav Divas - Araku Valley

Image
Janjatiya Gaurav Divas & Viksit Bharat Sankalpa Yatra was launched on the 149th Birth Anniversary of Bhagvan Birsamunda in Araku Valley by the Hon’ble Governor of Andhra Pradesh, Shri Justice S. Abdul Nazeer. The event, organized by ITDAs, saw the participation of G. Suresh Kumar IIS, Vice Chairman & Managing Director of GCC, along with other dignitaries and officials.

వ్యాపారుల దోపిడీకి చెక్ పెడుతున్న జిసిసి - సాక్షి కథనం

Image
గిరిజన సహకార సంస్థ ' సేవలను మరింత విస్తరిస్తోంది. ఇప్పటి వరకు గిరిజనుల నుంచి అటవీ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేస్తున్న జీసీసీ ఇప్పుడు వారపు సంతల్లో స్టాళ్లు ఏర్పాటు చేసి నిత్యావసర, కిరాణ సామగ్రి అమ్మకాలు చేపట్టి వ్యాపారుల దోపిడీకి చెక్ పెట్టింది. నకిలీల బారిన పడి మోసపోకుండా నాణ్యమైన వస్తువులను విక్రయిస్తూ గిరిజనులకు మరింత చేరువవుతోంది