వ్యాపారుల దోపిడీకి చెక్ పెడుతున్న జిసిసి - సాక్షి కథనం

గిరిజన సహకార సంస్థ ' సేవలను మరింత విస్తరిస్తోంది. ఇప్పటి వరకు గిరిజనుల నుంచి అటవీ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేస్తున్న జీసీసీ ఇప్పుడు వారపు సంతల్లో స్టాళ్లు ఏర్పాటు చేసి నిత్యావసర, కిరాణ సామగ్రి అమ్మకాలు చేపట్టి వ్యాపారుల దోపిడీకి చెక్ పెట్టింది. నకిలీల బారిన పడి మోసపోకుండా నాణ్యమైన వస్తువులను విక్రయిస్తూ గిరిజనులకు మరింత చేరువవుతోంది


Comments

Popular posts from this blog

Brewed with Love and Tradition: GCC Araku Valley Coffee

డౌనూరులో కాఫీ ప్రాసెసింగ్ సెంటర్ రూ.4 కోట్లతో నిర్మాణం » గడచిన ఆర్థిక సంవత్సరంలో వెయ్యి టన్నులుకొనుగోలు చేసిన జీసీసీ » రూ.20 కోట్ల టర్నోవర్