వ్యాపారుల దోపిడీకి చెక్ పెడుతున్న జిసిసి - సాక్షి కథనం

గిరిజన సహకార సంస్థ ' సేవలను మరింత విస్తరిస్తోంది. ఇప్పటి వరకు గిరిజనుల నుంచి అటవీ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేస్తున్న జీసీసీ ఇప్పుడు వారపు సంతల్లో స్టాళ్లు ఏర్పాటు చేసి నిత్యావసర, కిరాణ సామగ్రి అమ్మకాలు చేపట్టి వ్యాపారుల దోపిడీకి చెక్ పెట్టింది. నకిలీల బారిన పడి మోసపోకుండా నాణ్యమైన వస్తువులను విక్రయిస్తూ గిరిజనులకు మరింత చేరువవుతోంది


Comments

Popular posts from this blog

• జిసిసి వయా బిగ్ బాస్కెట్ • అటవీ ఉత్పత్తుల అమ్మకానికి కార్పోరేట్ తో జోడీ • హాస్టళ్లకు చింతపండు, కారం, పసుపు సరఫరాకు ప్రణాళిక : జి. సురేష్ కుమార్, జిసిసి మేనేజింగ్ డైరెక్టర్ & వైస్ చైర్మెన్

GCC Araku Valley Coffee gets Organic Certification from APEDA