జీడిమామిడి రైతుకు జీసీసీ భరోసా - ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు : మేనేజింగ్ డైరెక్టర్ జి. సురేష్ కుమార్ IIS

ఏ పంట ఉత్పత్తికైనా విలువను జోడిస్తే ఆదాయం పెరుగుతుంది. ఈ దిశగా ఆలోచిస్తున్న గిరిజన సహకార సంస్థ జీడిమామిడి పిక్కలను ప్రొసెసింగ్ చేయడం ద్వారా వాటి విలువ పెంచేందుకు కసరత్తు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా కొయ్యూరు మండలంలో యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని జిసిసి సంస్థ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జి. సురేష్ కుమార్ IIS వెల్లడించారు.




Comments

Popular posts from this blog

Brewed with Love and Tradition: GCC Araku Valley Coffee

డౌనూరులో కాఫీ ప్రాసెసింగ్ సెంటర్ రూ.4 కోట్లతో నిర్మాణం » గడచిన ఆర్థిక సంవత్సరంలో వెయ్యి టన్నులుకొనుగోలు చేసిన జీసీసీ » రూ.20 కోట్ల టర్నోవర్